KakatiyaPatrika.com Header Image

Articles

The Writer and his Integrity

Introduction: The following are some notes written by Sri Pamulaparthi Sadasiva Rao based on the original essay by Per Wästberg. Per Wästberg, Swedish poet, novelist and journalist, was born in 1933. Today President of International PEN, he has been Chief Editor of the Dagens Nyheter daily (1976-82), having worked as literary critic and columnist for the paper since 1953. Co-founder and […]

భూమాత

Courtesy: కోవెల సువ్రసన్నాచార్య పాములపర్తి సదాశివరావు తెలంగాణాలో మార్క్సియ చింతనకు ఆధారమైన వ్యక్తి. తత్త్వశాస్త్ర ప్రాథమిక పాఠాలు, జ్ఞాన సిద్ధాంతం, చరిత్రసంస్కృతికళా మొదలైన గ్రంథాలు రచించి కమ్యూనిస్టు పార్టీవారి సందేశం పత్రికకు సంపాదకులుగా ఉన్నవాడు. ఆయన 1957లో అభ్యుదయ గేయాలు అనే కవితా సంకలనం ప్రచురించారు. దానిలో `భూమాత’ అన్నగేయం కమ్యూనిస్టుల ఆలోచనల్లో క్రమంగా ఎంతమార్పు వచ్చిందో తెలియజేస్తుంది. ఈ గేయాలు `స్వభావరీత్యా మార్కి్సస్టు పునాదికల్గి వివిధ సమస్యల నావరించి యున్నాయి’ (రచయిత పీఠిక) అని రచయిత పేర్కొంటున్నాడు. […]

పాములపర్తి సదాశివ రావు

 కోవెల సువ్రసన్నాచార్య శ్రీ పాములపర్తి సదాశివరావు వరంగల్ నగరంలో మనకు సమకాలంలో మన ముందు మెదలిన అరుదైన అసాధారణమైన వ్యక్తి. జీవితమంతా తపస్వాధ్యాయాలుగా, తాను ప్రకాశిస్తూ ఎదుటివారిని తన ప్రకాశంతో జాజ్వల్యమానంగా రూపించిన మహాశయుడు. నేను ఎదిగే నాటికి అప్పటికే కాకతీయ పత్రిక సంపాదకుడుగా, కాకతీయ కళాసమితి నిర్వాహకుడుగా ప్రముఖ వ్యక్తి. ఆనాటికి చిన్న చిన్నగా పద్యాలు రాస్తూ కాకతీయలో ప్రచురణ కోసం ఒకసారి ఒక రచన అందించి వచ్చాను. (అయితే అది ప్రచురించబడలేదు.) ఆంధ్రప్రదేశ్‌ అవతరణ సందర్భంలో […]

‘మౌన’ ముని

(Posted in Face book on 28th June 2014 by Pamulaparthi Niranjan Rao) *** అప్పుడెప్పుడో పదకొండో తరగతిలో ఇంగ్లీష్ పాఠంగా చదువుకున్నా – ‘మాట్లాడడమే రజితమైతే, మౌనంగా ఉండడం బంగారమే!’ అని- దానర్థం తెలిసినా పూర్తిగా నమ్మబుద్ధి కాలేదు – ఏ విషయంపైనా సరిగ్గా మాట్లాడలేని ప్రతివాడూ దీన్ని సాకుగా చూపించి మౌనంగా వుండి మేధావిలాగా మొహం పెడితే మరి? ఇదీ నా సందేహం! *** ఐతే కొద్ది రోజుల్లోనే సమాధానం దొరికింది […]

ఏకశిలా వైతాళికులు : పాములపర్తి సదాశివ రావు

( ఈ క్రింది వ్యాసం శ్రీ టీ. శ్రీరంగస్వామి గారి సంపాదకత్వంలో, శ్రీలేఖ సాహితీ వారిచే ప్రచురింపబడిన “ఏకశిలా వైతాళికులు” అనే 1991 ముద్రణ లో శ్రీ పల్లేరు వీరస్వామి (నాగారం, పరకాల) గారిచే వ్రాయబడినది. ) ఆలోచనల నేస్తూ ఆచరణలలో అమలు పరుస్తూ ఆర్భాట పటాటోపాదులను తూర్పారబడుతూ, ఆడంబరాలకు దూరంగా మసలుతూ, ప్రాలుమాలకుండా సోమరితనాన్ని వదలి అనుక్షణం తన పనితాను సాగిస్తూ, ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచినా, కీర్తి కండూతి లేని విజ్ఞానమూతి పాములపర్తి. వీరిని […]

వరంగల్ జిల్లాలో రాజకీయ – సాంఘిక పరిణామాలు  (1939-1950)

– పాములపర్తి  సదాశివరావు  భారత దేశంలో రెండు వందల ఏండ్ల బ్రిటిషు సామ్రాజ్యవాద వలస పరిపాలనకు వ్యతిరేకంగా జాతీయోద్యమం అనేక రూపాలలో విజృంభించింది.   కేవలం బ్రిటిష్ ఇండియా ప్రాంతంలోనే కాకుండా స్వాతంత్య్ర పోరాటం ఆయా స్వదేశీ సంస్థానాలలో కూడా కొనసాగింది. నిజామ్ రాష్ట్రంలో ఆర్య సమాజం, ఆంద్ర మహాసభ, కాంగ్రెసు, కమ్యూనిస్టు ఉద్యమాలు జాతీయ స్వాతంత్య్ర కొరకై వీరోచిత ఆందోళన ను నిర్వహించాయి. వీటితో బాటు వర్తక సంఘాలు, గ్రంథాలయోద్యమం, విద్యార్థి సంఘాలు, కూడా స్వాతంత్య్ర సంగ్రామంలో […]

Close Bitnami banner
Bitnami